Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్‌' హౌస్‌కు జోగేంద్ర... లెక్కేసి కొడితే ఐదేళ్ళలో సీఎం కుర్చీ నా ము... కింద ఉంటుంది

ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌కి టాలీవుడ్ హీరో రానా వచ్చి సందడి చేశారు. ఈ షోకు విజిటింగ్ గెస్ట్‌గా వచ్చిన రాజా జోగేంద్ర... యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలతో పాటు.. హౌస్‌మే

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (22:09 IST)
ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌కి టాలీవుడ్ హీరో రానా ఆదివారం రాత్రి వచ్చి సందడి చేశారు. ఈ షోకు విజిటింగ్ గెస్ట్‌గా వచ్చిన రాజా జోగేంద్ర... యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలతో పాటు.. హౌస్‌మేట్స్‌కు బిగ్ పెట్టిన టాస్క్‌ను చేయించారు. 
 
రానా హీరోగా నటించిన తాజా చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యారు. రానాను చూడగానే 'బిగ్‌ బాస్' హౌస్‌లో ఉన్న 12 మంది సెలబ్రిటీలు పండగ చేసుకున్నారు. రానాకు హౌస్‌మేట్స్ శివబాలాజీ, హీరోయిన్ దీక్షా వండిన ప్రత్యేక వంటకాన్ని వడ్డించడమే కాకుండా బోలెడన్ని అతిథి మర్యాదలు చేశారు.
 
అనంతరం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 12 మంది హౌస్‌మెట్స్‌కు రానా స్వీట్లు ఇచ్చి ఫ్రెండ్‌షిప్ డే విషెస్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోని ఓ డైలాగ్‌ను చెప్పారు. లెక్కేసి కొడితే ఐదేళ్ళలో సీఎం కుర్చీ నా ము... కింద ఉంటుంది అంటూ రానా చెప్పి హౌస్‌మేట్స్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments