Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ.. రెచ్చిపోయిన అర్జున్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:49 IST)
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. రతికా శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్వినిని నామినేట్ చేసింది అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ అర్జున్‌ను, అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. 
 
ఈ క్రమంలో బిగ్ బాస్‌లో అమర్ దీప్, యావర్‌ మధ్య కొట్లాట జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్‌ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోభాతో గొడవ పడ్డాడు. 
 
ఇక అర్జున్, ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. తాను చెప్పేది తప్పు అనేందుకు నువ్వెవరని అని అర్జున్ అడిగితే.. వెళ్లి గూగుల్‌ని అడుగు అంటూ ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఆ తర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments