Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ.. రెచ్చిపోయిన అర్జున్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:49 IST)
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. రతికా శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్వినిని నామినేట్ చేసింది అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ అర్జున్‌ను, అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. 
 
ఈ క్రమంలో బిగ్ బాస్‌లో అమర్ దీప్, యావర్‌ మధ్య కొట్లాట జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్‌ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోభాతో గొడవ పడ్డాడు. 
 
ఇక అర్జున్, ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. తాను చెప్పేది తప్పు అనేందుకు నువ్వెవరని అని అర్జున్ అడిగితే.. వెళ్లి గూగుల్‌ని అడుగు అంటూ ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఆ తర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

సంగారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల స్వైర విహారం.. (Video)

జనసేన జెండాతో ఇంటి ముందు నిల్చొన్న బాలుడు... కారు దిగి షేక్‌హ్యాండ్ ఇచ్చిన పవన్!!

ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేస్తాను : నటుడు మోహన్‌బాబు

భారాస ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు షాక్.. కస్టడీ పొడగింపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments