Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు కోసం ఇంతలానా? ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా..?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (23:27 IST)
బిగ్ బాస్ 5 షో నడుస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 19 మందితో ప్రారంభమై ప్రస్తుతం 12కి చేరింది. ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి. అయితే వచ్చేవారం మాత్రం కెప్టెన్ లేకపోవడంతో ఎలాంటి టాస్క్ అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 
కానీ తాజాగా ఐస్ టబ్ చాలెంజ్‌లో అపశృతి చోటుచేసుకుంది. గేమ్‌లో లీనమై ఆడుతున్న షణ్ణు జస్వంత్, శ్రీరామచంద్ర, ప్రియాంక సింగ్, సిరి షన్మంత్‌లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

 
వీరు ఒకరిని మించి ఒకరు ఆడుతుండగా అస్వస్థతకు గురయ్యారట. దీంతో వెంటనే వీరిని మెడికల్ రూంకు తీసుకెళ్ళారట. అయితే వీరికి పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు నిర్థారించారట. గతంలో జరిగిన బిస్ బాస్ షోలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

 
కానీ సీజన్ 5 మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కంటెన్టెంట్లు పోటీలు పడి మరీ ఆడుతున్నారట. మరి చూడాలి. ఎవరు గెలుస్తారన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments