Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరులో బిగ్‌బాస్-5- కంటెస్టెంట్స్ వీళ్ళే

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:19 IST)
రియాల్టీ షో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్‌ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత కొంత కాలంగా బిగ్ బాస్ సీజన్-5 లో పాల్గొనే పోటీదారుల గురించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. 
 
అయితే దానికి సంబంధించి కొంత మంది ఖండించగా మిగిలిన వారు కామ్‌గా ఉండి పోయారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీలు వున్నారు. 
 
అలాగే నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ పాల్గొనబోతున్నారట. మరి వెలుగులోకి వచ్చిన ఈ లిస్ట్ లోని వారే పార్టిసిపేట్ చేయనున్నారా? లేక ఇంకా కొత్త పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా? హౌస్‌లో ఆట ఎప్పటి నుంచి మొదలు కానుంది. ఈ సీజన్‌లో విజేతగా నిలిచేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments