Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఎవ్వరి మాటా వినరు, ఆయనంతే.. అదోటైపు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:46 IST)
బిగ్ బాస్ 4 నుండి కుమార్ సాయ్ ఎలా ఎలిమినేట్ అయ్యారు చూద్దాం. బిగ్ బాస్ 4లో మొదటిసారిగా ఈ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ హౌస్‌లో చాలా తక్కువ ఓటింగ్ సంపాదించిన మహిళా కంటెస్టంట్‌గా మోనల్ గజ్జర్ తరవాత స్థానంలో కుమార్ సాయి ఉన్నారు. గత వారంలో కుమార్ సాయి తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
 
కానీ ప్రస్తుతం తనకు తక్కువ ఓటింగ్ రావడంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయారు. ప్రారంభంలో కుమార్ సాయి చురుకుగా తమ టాలెంట్‌ను ప్రదర్శించినా ఈ వారం కాస్త ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ప్రేక్షకుల మధ్య ఆదరణ కొరవడింది. కానీ మోనల్ గజ్జర్ ఈ హౌస్‌లో చాలా సున్నితంగా తమ పాత్రను ప్రదర్శించినా తన హావభావాలతో ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే విధంగా ప్రదర్శించారు.
 
కానీ చాలా తక్కువ స్థాయిలో ఓటింగ్ పొందిన కుమార్ సాయి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడ్డారు. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ప్రతి వారం తక్కువ ఓటింగ్ పొందే వారిని హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తారు. అందులో కుమార్ సాయికి ఈ వారం ప్రేక్షకుల ఆదరణ కొరవడటంతో తక్కువ ఓటింగ్ పొంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఐతే ఈ ఓటింగ్ పైన ప్రేక్షకులు కొందరు నమ్మకాన్ని వ్యక్తం చేయడంలేదు. ఐతే బిగ్ బాస్ చేసుకుంటూ వెళ్లడమే కానీ ఎవ్వరి మాటా వినరు కదా. ఆయనంతే అదోటైపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments