Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్ కోసం వైష్ణో దేవిని దర్శించిన భూషణ్ కుమార్, ఓమ్‌రౌత్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (16:29 IST)
Bhushan Kumar, Omraut
ప్రభాస్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పలు అడ్డంకులు మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ సారి సెట్ కూడా కాలి పోయింది. ఆ తర్వాత కరోనా వళ్ళ పలు సార్లు షూటింగ్ వాయిదాల మధ్య జరిగింది. ఏదిఏమైనా అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేడు జమ్మూలోని వైష్ణో దేవిని  నిర్మాత భూషణ్ కుమార్,  దర్శకుడు ఓమ్‌రౌత్ దర్శించుకున్నారు. 
 
ఈ ఫోటోను వారు పోస్ట్ చేశారు. జమ్మూలోని ఎత్తైన కొండపైకి గాడిదలపై వెళ్లి అక్కడ దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈరోజు  మంగళకరంగా భావిస్తున్నామని తెలిపారు. 
 
ఇప్పటికే షూటింగ్ పార్టీ ముగింపు దశకు చేరుకుంది. గ్రాఫిక్ పనులు దేశంలోనూ, విదేశాల్లోనే ఏకకాలంలో జరుగుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం జూన్ 16, 2023న 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది. కృతిసనన్ నాయిక. సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments