Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ - భూమిక "ఖుషీ"కి 21 యేళ్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (ఏప్రిల్ 26)కు 21 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో మధుగా తనకు వచ్చిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించారు. తనకు జోడీగా నటించిన పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు ఎస్.జే.సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, ఇది భూమిక చావ్లాకు తన కెరీర్‌లో రెండో చిత్రమే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అటు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, భూమికకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments