Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ - భూమిక "ఖుషీ"కి 21 యేళ్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (ఏప్రిల్ 26)కు 21 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో మధుగా తనకు వచ్చిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించారు. తనకు జోడీగా నటించిన పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు ఎస్.జే.సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, ఇది భూమిక చావ్లాకు తన కెరీర్‌లో రెండో చిత్రమే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అటు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, భూమికకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments