Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ - భూమిక "ఖుషీ"కి 21 యేళ్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (ఏప్రిల్ 26)కు 21 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో మధుగా తనకు వచ్చిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించారు. తనకు జోడీగా నటించిన పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు ఎస్.జే.సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, ఇది భూమిక చావ్లాకు తన కెరీర్‌లో రెండో చిత్రమే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అటు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, భూమికకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments