Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:15 IST)
యూసఫ్​గూడాలోని పోలీస్​ గ్రౌండ్స్​లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 
 
అగ్రహీరో మహేశ్​ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. 
 
అయితే ఆ అంచనాలన్నీ తప్పయ్యాయి. అయితే ఈ సారి సినిమా రంగం నుంచి కాకుండా రాజకీయ నాయకుల్లో ఒకరిని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా పిలిచింది చిత్ర బృందం. 
 
యూత్​లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్​ టీమ్​ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments