బాలయ్య బాబుతో మీనాక్షి చౌదరి, త్రిష

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (17:11 IST)
బాలయ్య బాబు తన తదుపరి చిత్రంలో మీనాక్షి చౌదరి, త్రిషలతో నటిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా త్రిషను ఫైనల్ చేసినట్లు టాక్. కథలో ఈ హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. 
 
కానీ ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఏది ఏమైనా బాలయ్య బాబు, మీనాక్షి చౌదరి, త్రిష కాంబినేషన్ అద్భుతం. ఇక ఈ సినిమాలో యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. 
 
ఈ సినిమా బాలయ్య తరహా యాక్షన్ డ్రామా కాదని, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 
 
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజకీయాల నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
 
బాలకృష్ణ చివరిసారిగా ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments