Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ "నర్తనశాల" ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:52 IST)
గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రారంభమైన చిత్రం "నర్తనశాల". ఇందులో 'అర్జునుడు'గా బాలయ్య నటిస్తున్నారు. 'ద్రౌపది' పాత్రలో సౌందర్యను ఎంపిక చేయగా, భీముడుగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించేలా బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే, సౌంద‌ర్య హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత ఆగిన ఈ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టివ‌ర‌కు మొద‌లు కాలేదు. ఈ మూవీని ఎప్ప‌టికైన పూర్తి చేయాల‌ని బాలయ్య ఆకాంక్ష‌. 
 
ఈ నేపథ్యంలో అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా (అక్టోబ‌ర్ 24న‌) ఎన్.బి.కె. థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అని బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు. 
 
తాజాగా న‌ర్త‌నశాల నుంచి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments