Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుపు ఆపుకోలేక పోయిన బాలకృష్ణ

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (08:46 IST)
balakrishna, prabhas
తన కుటుంబంలో సభ్యులు మరణిస్తే సహజంగా ఏడుపు ఆపుకోలేకపోవడం జరుగుతుంది. కానీ తన కుటుంబానికి అవసరమైతే వ్యక్తి చనిపోయాడని తెలిసిన వ్యక్తి చనిపోతే మనసు చలిస్తుంది. అలా నందమూరి బాలకృష్ణకు జరిగింది. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మృతి వార్త తెలియగానే ఆయన అదే చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ‘నేను షూటింగ్‌ కోసం టర్కీలో ఉన్న సమయంలో నేను మిస్‌ అయ్యాను, వార్త తెలుసుకున్న నేను ఏడుపు ఆపుకోలేక పోయాను’’ అని అన్నారు.
 
గోపీచంద, ప్రభాస్‌లతో నందమూరి బాలకష్ణ అన్‌ స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. పెద్దనాన్న తో ఉన్న అనుబంధం గురించి ప్రభాస్‌ను అడిగారు. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ, ‘‘నెలపాటు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ దశలో నేను ఆసుపత్రిలో ఉన్నాను, నిరంతరం వైద్యులతో టచ్‌లో ఉన్నాను. ఈరోజు మనం ఏమైనా ఉన్నాం అంటే, అది ఆయన వల్లే, ఆయనకు రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ ప్రారంభించి ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో చరిత్ర సష్టించారు. ఈరోజు మా కుటుంబం అంతా అతన్ని చాలా మిస్సవుతున్నారు’’ అని అన్నారు. ఆహా!లో జనవరి 6న ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ 2లో మరిన్ని వివరాలు చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments