Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుపు ఆపుకోలేక పోయిన బాలకృష్ణ

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (08:46 IST)
balakrishna, prabhas
తన కుటుంబంలో సభ్యులు మరణిస్తే సహజంగా ఏడుపు ఆపుకోలేకపోవడం జరుగుతుంది. కానీ తన కుటుంబానికి అవసరమైతే వ్యక్తి చనిపోయాడని తెలిసిన వ్యక్తి చనిపోతే మనసు చలిస్తుంది. అలా నందమూరి బాలకృష్ణకు జరిగింది. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మృతి వార్త తెలియగానే ఆయన అదే చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ‘నేను షూటింగ్‌ కోసం టర్కీలో ఉన్న సమయంలో నేను మిస్‌ అయ్యాను, వార్త తెలుసుకున్న నేను ఏడుపు ఆపుకోలేక పోయాను’’ అని అన్నారు.
 
గోపీచంద, ప్రభాస్‌లతో నందమూరి బాలకష్ణ అన్‌ స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. పెద్దనాన్న తో ఉన్న అనుబంధం గురించి ప్రభాస్‌ను అడిగారు. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ, ‘‘నెలపాటు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ దశలో నేను ఆసుపత్రిలో ఉన్నాను, నిరంతరం వైద్యులతో టచ్‌లో ఉన్నాను. ఈరోజు మనం ఏమైనా ఉన్నాం అంటే, అది ఆయన వల్లే, ఆయనకు రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ ప్రారంభించి ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో చరిత్ర సష్టించారు. ఈరోజు మా కుటుంబం అంతా అతన్ని చాలా మిస్సవుతున్నారు’’ అని అన్నారు. ఆహా!లో జనవరి 6న ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ 2లో మరిన్ని వివరాలు చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments