Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపర్‌లో ఒంగోలుకు వచ్చిన బాలకృష్ణ, శ్రుతిహాసన్

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (16:28 IST)
Balakrishna, Shruti Haasan
ఈరోజు ఒంగోలులో జరుగుతున్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌కు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ హైదరాబాద్‌ నుంచి చాపర్‌లో వచ్చారు. వారిని నిర్మాత నవీన్‌ స్వాగతం పలికారు. వారి రాకతో ఒంగోలులో మైదానం సమీపంలోని విడిదికి రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని దూరంగా పరిశీలిస్తూ బాలకృష్ణ చేతులు ఊపుతూ విషెస్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా రానున్నారని తెలిసింది. పోలీసు అధికారుల కూడా హాజరు కానున్నారు. ఈరోజు రాత్రి 8గంటల తర్వాత కార్యక్రమం జరగనుంది.
 
By helocopter
నటసింహం నందమూరిబాలకృష్ణ,  శ్రుతిహాసన్, నవీన్ యెర్నేని టీమ్   వీరసింహారెడ్డితో కలిసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుండి ఒంగోలు వద్ద చాపర్‌లో  వచ్చారు. ఇప్పటికే అక్కడ మైకుల్లో ఫాన్స్ కు పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments