Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ రేస్‌లో ‘బాహుబలి’: సెప్టెంబర్ 25న ఫైనల్ సెలక్షన్!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (11:22 IST)
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన పురస్కారం ఆస్కార్. ఆస్కార్ సెలక్షన్ పానెల్‌లో మెంబెర్ అయినటువంటి పాపులర్ దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో 45 సినిమాలను రాబోతున్న అకాడమీ అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి రాజమౌళిక్ భారీ విజయాన్ని అందించిన ‘బాహుబలి’ సినిమా అఫీషియల్ ఎంట్రీ‌గా వెళ్లనుంది అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోని సినిమాలతో బాహుబలి పోటి పడనుంది.
 
బాలీవుడ్‌లో‌ని అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం, అనురాగ్ కశ్యప్ నటించిన ‘అగ్లీ’ , విశాల్ భరద్వాజ్ నటించిన ‘హైదర్’, ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్’టో పాటు తమిళంలో బడ్జెట్ సినిమాలు అయినటువంటి ‘కాకముట్టై’. ఇంకా కొన్ని చిత్రాలు పాల్గొననున్నాయి. ఇక తెలుగులో ఆస్కార్ లిస్టు‌లో చేరినటువంటి చిత్రం కే.విశ్వనాధ్ – కమల్ హాసన్ చిత్రం ‘స్వాతిముత్యం’. ఇక మనం సెప్టెంబర్ 25 వరకు ఫైనల్ సెలక్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments