Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ రిలీజ్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (12:35 IST)
"ఖిలాడి'' నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బీట్ బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. 
 
రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి మీనాక్షి చౌదరి పరిచయమవుతోంది. మరో కథానాయికగా డింపుల్ హయతి అందాల సందడి చేయనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. మాస్ ఆడియన్స్‌కి వెంటనే పట్టేసే తేలికైన పదాలతో విన్యాసాలు చేయించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అదరగొట్టేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments