Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు రెండో కుమారుడుపై అట్రాసిటీ కేసు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:08 IST)
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అట్రాసిటీ కేసు న‌మోదైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన న‌ర్సింహులు అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. ఈయన దాసరి నారాయ‌ణ‌రావు వ‌ద్ద కొన్నేళ్లుగా పని చేశారు. 
 
ఆ ప‌నికి ఇవ్వాల్సిన డబ్బుల విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. డ‌బ్బులు ఇస్తామ‌ని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ త‌న‌ను దూషించాడ‌ని రెండురోజుల ముందు న‌ర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సద్దుమణిగిపోయింది. ఇపుడు మళ్ళీ దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments