Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు రెండో కుమారుడుపై అట్రాసిటీ కేసు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:08 IST)
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అట్రాసిటీ కేసు న‌మోదైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన న‌ర్సింహులు అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. ఈయన దాసరి నారాయ‌ణ‌రావు వ‌ద్ద కొన్నేళ్లుగా పని చేశారు. 
 
ఆ ప‌నికి ఇవ్వాల్సిన డబ్బుల విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. డ‌బ్బులు ఇస్తామ‌ని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ త‌న‌ను దూషించాడ‌ని రెండురోజుల ముందు న‌ర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సద్దుమణిగిపోయింది. ఇపుడు మళ్ళీ దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

Telangana: కామారెడ్డిలో భారీ వరదలు- నీటిలో చిక్కుకున్న ఆరుగురు.. కారు కొట్టుకుపోయింది.. (videos)

అవన్నీ తడిసిన టపాసుల్లాంటివి.. ఎప్పుడూ వెలగవు.. కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments