Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి ఖుష్బూపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి : వీసీకే

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (12:34 IST)
షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజలను కించపరిచేలా మాట్లాడిన సినీ నటి, జాతీయ మహిళా సంఘం సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తమిళనాడు రాష్ట్రంలోని వీసీకే పార్టీ చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులు మాట్లాడే భాషను ఆమె కించపరిచేలా మాట్లాడారని అందువల్ల ఆమెపై కేసు నమోదు చేయాలని వీసీకే నేతలు డిమాండ్ చేశారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ ఎస్సీ ఎస్టీ విభాగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎస్సీ విభాగం అధ్యక్షుడు రంజన్ కుమార్ మాట్లాడుతూ, దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖుష్బూ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 
 
కాగా, సహ నటి త్రిష విషయంలో తీవ్రంగా స్పందించిన ఖుష్బూ... మణిపూర్ మహిళలపై జరిగిన అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాజా వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటిని శుక్రవారం సాయంత్రం ముట్టడిస్తామని హెచ్చరించా. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీ భద్రత కల్పించారు. అయితే, ముట్టడి వాయిదా నేపథ్యంలో ఆమె ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments