Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్‌కు అంతర్గత అవయవాల పనీతీరు భేష్ : అపోలో ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:25 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుపై అపోలో వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. సాయితేజ్ శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని అందులో పేర్కొన్నారు. 
 
సాయితేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని పేర్కొన్నారు. బయోమెడికల్ టెస్టుల నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని వివరించారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments