Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్‌కు అంతర్గత అవయవాల పనీతీరు భేష్ : అపోలో ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:25 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుపై అపోలో వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. సాయితేజ్ శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని అందులో పేర్కొన్నారు. 
 
సాయితేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని పేర్కొన్నారు. బయోమెడికల్ టెస్టుల నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని వివరించారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

సీఎం చంద్రబాబు కృషి - ఏపీలో భారీ పెట్టుబడులు...

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

Lulu Malls: తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో లులు మాల్స్ ఏర్పాటు

Teenage NRI: 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల.. ఏడు సెకన్లలోపు గుండె జబ్బుల్ని గుర్తించే..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments