Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య"కు శుభవార్త (Video)

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన చిత్రం "ఆచార్య". ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మించారు. ఈ చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పి. తొలి పది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆట (ఐదో) ఆటకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం కూడా తొలి పది రోజుల వరకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టిక్కెట్ ధర కూడా రూ.50 వరకు పెంచుకోవచ్చు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి పది రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొరటాల శివ వంటి సక్సెస్‌ఫుల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments