Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (20:30 IST)
ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు ఎలా పరిపాలిస్తారో, ఎవరు ఏ పదవుల్లో వుంటారోనన్న చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజకు ఓ కల వచ్చిందట. ఆ కల ఏమిటో ఆయన స్వయంగా పంచుకున్నారు.
 
'' రాత్రి నాకు ఓ కల వచ్చింది. ఆ కలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ వున్నారు. కూటమి చైర్మన్ పోస్టులో నారా చంద్రబాబు నాయుడుగారు అంతా నడిపిస్తున్నారు. వీరు ముగ్గురూ కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు కల వచ్చింది'' అని చెప్పారు. మరి ఈ కల నిజంగా నిజమవుతుందేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments