Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట‌ర్న్ తీసుకున్న అనుష్క‌?

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:10 IST)
Anuksha Setty
వెండితెర నాయిక అనుష్క శెట్టి గ‌త‌కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియా ఇన్‌స్ట్రానుంచి త‌ప్పుకుని స్వ‌దేశానికి చెందిన కొత్త యాప్‌లో ప్ర‌వేశించింది. కానీ దాన్నుంచి పెద్ద‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో కొద్దికాలం ఆమె గురించి వివ‌రాలు ఏమీ తెలియ‌నివ్వ‌లేదు. ప్ర‌భాస్‌, అనుష్క విష‌యంలో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు రావ‌డంతోపాటు ఆమె నిదానంగా సినిమాలు త‌గ్గించుకుని ఒక్క‌సారిగా క‌నిపించ‌కుండాపోయింది.
 
అయితే తాజాగా ఆదివారం నుంచి ఇన్‌స్ట్రాలో మ‌ర‌లా ఫొటోలు పోస్ట్ చేసింది. కృష్ణంరాజుగారు మ‌ర‌ణించ‌డంతో రెస్ ఇన్ పీస్ కృష్ణంరాజుగారు. మీరు మా హృద‌యంలో చెర‌గ‌ని ముద్ర‌వేశారు. మా హృద‌యంలో జీవించే వున్నారు.. అంటూ ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. ఇదే ఆరంభంగా ఈరోజు కూడా ప‌లు పాత ఫొటోల‌ను పెట్టి అభిమానుల‌కు మ‌ర‌లా తాను మీతో షేర్ చేసుకుంటాన‌నేలా హింట్ ఇచ్చింది. ఇటీవ‌ల కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌భాస్‌ను క‌లిసి ఓదార్చిన అనుష్క ఇలా ష‌డెన్‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండ‌డంతో అంత‌ర్యం ఏదో వుందంటూ నెటిజ‌న్టుల ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments