Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట‌ర్న్ తీసుకున్న అనుష్క‌?

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:10 IST)
Anuksha Setty
వెండితెర నాయిక అనుష్క శెట్టి గ‌త‌కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియా ఇన్‌స్ట్రానుంచి త‌ప్పుకుని స్వ‌దేశానికి చెందిన కొత్త యాప్‌లో ప్ర‌వేశించింది. కానీ దాన్నుంచి పెద్ద‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో కొద్దికాలం ఆమె గురించి వివ‌రాలు ఏమీ తెలియ‌నివ్వ‌లేదు. ప్ర‌భాస్‌, అనుష్క విష‌యంలో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు రావ‌డంతోపాటు ఆమె నిదానంగా సినిమాలు త‌గ్గించుకుని ఒక్క‌సారిగా క‌నిపించ‌కుండాపోయింది.
 
అయితే తాజాగా ఆదివారం నుంచి ఇన్‌స్ట్రాలో మ‌ర‌లా ఫొటోలు పోస్ట్ చేసింది. కృష్ణంరాజుగారు మ‌ర‌ణించ‌డంతో రెస్ ఇన్ పీస్ కృష్ణంరాజుగారు. మీరు మా హృద‌యంలో చెర‌గ‌ని ముద్ర‌వేశారు. మా హృద‌యంలో జీవించే వున్నారు.. అంటూ ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. ఇదే ఆరంభంగా ఈరోజు కూడా ప‌లు పాత ఫొటోల‌ను పెట్టి అభిమానుల‌కు మ‌ర‌లా తాను మీతో షేర్ చేసుకుంటాన‌నేలా హింట్ ఇచ్చింది. ఇటీవ‌ల కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌భాస్‌ను క‌లిసి ఓదార్చిన అనుష్క ఇలా ష‌డెన్‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండ‌డంతో అంత‌ర్యం ఏదో వుందంటూ నెటిజ‌న్టుల ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments