Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజాతో అనుపమ పరమేశ్వరన్..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:42 IST)
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కి 'కార్తికేయ 2' భారీ హిట్‌ను అందించింది. ఆమె కెరీర్‌లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 
 
ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి 18 పేజెస్, బట్టర్ ఫ్లై రెడీ అవుతున్నాయి. తాజాగా రవితేజ సినిమాకి అనుపమ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. 
 
'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

ఎన్నికల ప్రచారంలో వున్న టీడీపీ అభ్యర్థి.. తల్లీబిడ్డలను కాపాడారు.. ఎలా?

తెలంగాణలో తొలిరోజు 42 నామినేషన్లు దాఖలు.. ఏప్రిల్ 29 చివరి తేదీ

లోక్‌సభ ఎన్నికలు-2024: ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్ లీడర్‌గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి

తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు..

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments