Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పుస్వామి అన్నామలై బయోపిక్.. విశాల్‌తో చర్చలు

సెల్వి
ఆదివారం, 5 మే 2024 (14:32 IST)
మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై ప్రస్తుతం దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్‌కు పోటీ చేసిన ఆయన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
 
తమిళనాడు, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై పార్లమెంట్‌కు పోటీ చేయగా, బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో, అన్నామలైను అక్కడ 'సింహం' అని ముద్దుగా పిలుచుకుంటారు. 
 
అన్నామలై 2020లో తమిళనాడు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యారు.
 
తమిళనాట రాజకీయాల్లో అన్నామలై దూసుకుపోతుండడంతో ఓ ఆసక్తికరమైన బయోపిక్‌తో రాజకీయ నాయకుడి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

కోలీవుడ్‌లోని ఊహాగానాల ప్రకారం, విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను హెడ్‌లైన్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments