Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరసింహారెడ్డి'పై ప్రభుత్వం కొరఢా.. అంతు చూసేందుకు యాక్షన్ ప్లాన్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (09:36 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇందులో ఏపీలోని వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగులకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం జగన్ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. 
 
ఈ నేపథ్యంలో వాటిని చిత్రంలో ఏయే సందర్భాల్లో ఉపయోగించారు. ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి కొందరు కీలక అధికారులు గురువారం రాత్రి ఈ సినిమాను చూసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశాన్ని వారు నివేదిక రూపంలో అందజేశారు. దీంతో వీరసింహారెడ్డి సంగతేంటో చూడాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments