Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "జై సింహా' ... 16 వరకు ప్రత్యేక షోలకు అనుమతి

నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (08:40 IST)
నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 
 
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ‘జై సింహా’ సినిమాను 24X7 ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అయితే, ఈ స్పెషల్ షోలను అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments