Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టేగా.. యాంకర్ శ్యామల

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (19:15 IST)
తగ్గేదే లే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ శ్యామల, సీనియర్ నటుడు రాజా రవీంద్రల మధ్య సూపర్ టాక్ నడిచింది. నవీన్ చంద్ర కథానాయకుడిగా 'దండు పాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదే లే' సినిమాను భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ అవుతుంది.
 
ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు. 
 
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర తన స్పీచ్ ముగిస్తూ శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అనేశాడు. ఇక అక్కడే ఉన్న శ్యామల ఆయన మాటలను చాలా స్పోర్టివ్‏గా తీసుకుంటూ రాజా రవీంద్రకు తన స్టైల్లో కౌంటరిచ్చింది.
 
దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే చక్కగా అంటూ కౌంటరిచ్చింది. దీంతో శ్యామల సమాధానంకు రాజా రవీంద్ర షాకయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

RPF: కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments