మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

ఐవీఆర్
శనివారం, 2 ఆగస్టు 2025 (16:49 IST)
యాంకర్, నటి అనసూయకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఓ ప్రైవేటు ఫంక్షన్లో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం వచ్చిన ఆమెను కొందరు ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. దీనితో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
అనసూయ మాట్లాడుతూ... చెప్పు తెగుద్ది. మీకోసం 7 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే మీరు చూపించే మర్యాద ఇదేనా. మీ చెల్లి, మీ తల్లి, మీ కాబోయే భార్యను ఇలాగే ఎగతాళి చేయగలరా. మీ వ్యవహార శైలి నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇలాంటివారు ఇక్కడ వద్దు వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments