Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేజీఎఫ్ -2' క్లైమాక్స్‌కు వచ్చేసింది..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (14:37 IST)
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూల్‌గా 'కేజీఎఫ్ -2' పతాక సన్నివేశాలకు సంబంధించిన వర్క్ జరుపుతున్నాడు. నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు. అయితే... నవంబర్30న బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీత్ తాజాగా మళ్ళీ క్లైమాక్స్ బాలెన్స్ వర్క్ షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తమిళ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు బ్రదర్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను 'క్లైమాక్స్ ఇట్ ఈజ్, రాకీ వర్సెస్ అథేరా' అనే కాప్షన్ తో ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
 
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, జనవరి 8న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఇకపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా చేయబోతున్నాడనే ప్రకటన ఇటు తెలుగు, అటు కన్నడ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments