Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేజీఎఫ్ -2' క్లైమాక్స్‌కు వచ్చేసింది..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (14:37 IST)
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూల్‌గా 'కేజీఎఫ్ -2' పతాక సన్నివేశాలకు సంబంధించిన వర్క్ జరుపుతున్నాడు. నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు. అయితే... నవంబర్30న బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీత్ తాజాగా మళ్ళీ క్లైమాక్స్ బాలెన్స్ వర్క్ షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తమిళ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు బ్రదర్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను 'క్లైమాక్స్ ఇట్ ఈజ్, రాకీ వర్సెస్ అథేరా' అనే కాప్షన్ తో ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
 
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, జనవరి 8న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఇకపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా చేయబోతున్నాడనే ప్రకటన ఇటు తెలుగు, అటు కన్నడ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments