Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటారు.. నోట్ల నిషేధం వ్యతిరేకించే వారిపై అనంత శ్రీరాం వ్యంగ్య కవిత (వీడియో)

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (16:15 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న వారినుద్దేశించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన యువ రచయిత అనంత శ్రీరామ్ ఓ వ్యంగ్య కవితను రాశాడు. "భారతీయులమండి" అని టైటిల్‌తో ఈ కవిత సాగుతుంది. ఈ కవితను తానే చదువుతూ.. ఉన్న వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆయన పెట్టాడు. ప్రస్తుతం ఈ కవిత సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ కవితలో "ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటాం.. నిజంగానే ఎవడైనా ఏదైనా చేస్తుంటే మాత్రం ఎద్దేవా చేస్తాం... భారతీయులమండి.. మేం భారతీయులం" అని వ్యంగ్యంగా విమర్శించాడు. 'మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం' అంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దుయ్యబట్టాడు. ఆయనేమన్నారో మీరూ వినండి.

 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments