ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను.. అమితాబ్‌ ట్వీట్

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:18 IST)
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అట్టుడికిస్తోంది. కరోనా వైరస్ పేద, ధనికా తేడా లేకుండా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా కరోనా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. అయితే తనని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన బిగ్ బీ, తాజాగా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు.
 
"మా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ తమపై కురిపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలు అన్నీ చూశానని తెలిపారు. అమితమైన ప్రేమకి తన కృతజ్ఞతలు. ఆస్పత్రిలో చాలా రూల్స్ కఠినంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మా ఆరోగ్యం కోసమే. ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను .. ప్రేమతో..." అంటూ అమితాబ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments