Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి కడావర్.. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (20:23 IST)
సంచలన నటి అమలాపాల్ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా ఆడసేదసినిమాల కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తమిళ హీరో ధనుష్ కారణంగానే ఆమె తన భర్తకు దూరమయినట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా అమలాపాల్ నిర్మాతగా మారింది. 'కడావర్' పేరుతో సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషించింది. మెడికల్ క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, మునీశ్ కాంత్, పశుపతి, నిళల్ గళ్ రవి తదితరులు నటించారు. 
 
ఈ సినిమాను అమలా పాల్ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments