Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి కడావర్.. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (20:23 IST)
సంచలన నటి అమలాపాల్ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా ఆడసేదసినిమాల కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తమిళ హీరో ధనుష్ కారణంగానే ఆమె తన భర్తకు దూరమయినట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా అమలాపాల్ నిర్మాతగా మారింది. 'కడావర్' పేరుతో సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషించింది. మెడికల్ క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, మునీశ్ కాంత్, పశుపతి, నిళల్ గళ్ రవి తదితరులు నటించారు. 
 
ఈ సినిమాను అమలా పాల్ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments