Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదిక‌పై ప్ర‌ధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (18:19 IST)
Modi- letter-chiru
మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ధాని మోదీ ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్నారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి బి.జె.పి.లో జేర‌నున్నాడ‌నే టాక్ కూడా నెల‌కొంది. అప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డం ఆయ‌న బిజెపికి అనుకూలంగా రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఇప్పుడు చిరంజీవికి టూరిజం మంత్రిత్వ‌శాఖ నుంచి జి.కిష‌న్‌రెడ్డి పేరుమీద ఓ లెట‌ర్ వ‌చ్చింది. ఆ లెట‌ర్‌లో మోదీగారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌స్తున్నారు. ఆయ‌న‌తోపాటు మీకూ ఆహ్వానం అంటూ పేర్కొన్నారు. 

 
విష‌యం ఏమంటే, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, గొప్ప విప్లవకారులలో ఒకరైన స్వాతంత్ర‌ సమరయోధులలో ఒకరైన 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా  ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోదీజీ, జూలై 4, 22న ఏపీలోని భీమవరంకి రానున్నారు. 27వ తేదీన రాసిన లెట‌ర్ సారాంశాన్ని చిరంజీవి కార్యాల‌యం తెలియ‌జేసింది.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments