Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురంలో కొత్త రికార్డ్.. టీఆర్పీ రేటింగ్ అదిరిపోయిందిగా..!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (12:50 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా,  సుశాంత్‌, టబు ప్రధాన పాత్రల కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. నాన్ బాహుబలి చిత్రంగా అనేక రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో చిత్రం గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది. 
 
ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం అంటున్నారు. లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని చాలామంది వీక్షించినట్టు తెలుస్తుంది. కాగా, సినిమాలోని ప్రతి సాంగ్ కూడా దేశ వ్యాప్తంగానే కాక విదేశీ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
 
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో అంటూ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డుల పంట పండిస్తోంది. నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ వంద కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments