Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి బాటలో పుష్ప.. కేజీఎఫ్-2తో పోటీ పడతాడా?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (11:23 IST)
బాహుబలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే, ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతుంది. అంతేకాదు, దేశంలో పెద్ద హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్‌-2తో పోటీ పడుతుంది. 
 
ఇక పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తుండగా, రష్మిక మంధన గిరిజన యువతిగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప కూడా రెండు భాగాల్లో హిట్టయితే, మరికొన్ని చిత్రాలు కూడా అదే బాటలో నడవడం ఖాయమని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments