Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" నుంచి 'శ్రీవిల్లి' రూపంలో రెండో సింగిల్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:57 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలోని పాటల్లో తొలి సింగిల్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నెల 13వ తేదీన ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సాంగ్‌ను రష్మీకపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments