Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగోత్రి విడుదలైన రోజే అల్లు అర్జున్ మైనపు బొమ్మ

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (12:44 IST)
అల్లు అర్జున్ కొత్తగా ఆవిష్కరించిన మైనపు విగ్రహంతో సెల్ఫీని పంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహంతో గౌరవించబడ్డాడు. దుబాయ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఆపై ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అర్జున్ విగ్రహంతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కూడిన ఐకానిక్ పుష్ప ఫోజును రిపీట్ చేశాడు. అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే మైనపు విగ్రహం ఆవిష్కరణ జరిగింది.
 
ఈ సందర్భంగా ఎక్స్‌లో అతని తాజా మైలురాయికి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. గంగోత్రి విడుదలైన అదే తేదీలో దుబాయ్‌లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో హ్యాపీగా వుందని అల్లు అర్జున్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments