గంగోత్రి విడుదలైన రోజే అల్లు అర్జున్ మైనపు బొమ్మ

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (12:44 IST)
అల్లు అర్జున్ కొత్తగా ఆవిష్కరించిన మైనపు విగ్రహంతో సెల్ఫీని పంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహంతో గౌరవించబడ్డాడు. దుబాయ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఆపై ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అర్జున్ విగ్రహంతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కూడిన ఐకానిక్ పుష్ప ఫోజును రిపీట్ చేశాడు. అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే మైనపు విగ్రహం ఆవిష్కరణ జరిగింది.
 
ఈ సందర్భంగా ఎక్స్‌లో అతని తాజా మైలురాయికి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. గంగోత్రి విడుదలైన అదే తేదీలో దుబాయ్‌లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో హ్యాపీగా వుందని అల్లు అర్జున్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments