ఆందోళనలో వున్నానంటున్న అల్లు అర్జున్

డీవీ
సోమవారం, 16 డిశెంబరు 2024 (08:23 IST)
Allu Arjun
అల్లు అర్జున్ తాను చాలా ఆందోళనలో వున్నానంటూ కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సంథ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన జరిగాక తాను కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది. అందుకే త్వరగా స్పందించలేదని అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అక్కడ ఓ మహిళ మ్రుతిచెందగా, ఆయన కొడుకు శ్రేతేజ్ కోమాలోకి వెళ్ళాడు. ఇంకా ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శ్రీతేజ్ తండ్రి భార్గవ్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఉదంతంపై కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.
 
ఇక అల్లు అర్జున్ పిల్లవాడి కుటుంబానికి అండగా వుంటానని హామీ ఇచ్చాడు. వారిని పలుకరించడానికి వెళతామంటే కొన్ని నియమాలున్నాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'దురదృష్టకర సంఘటన తరువాత వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ గురించి నేను చాలా ఆందోళనలో వున్నాను. ప్రస్తుతం నాపై వున్న న్యాయపరమైన విచారణ కారణంగా ఈ సమయంలో శ్రీతేజ్‌తో పాటు అతని కుటుంబాన్ని కలవకూడదని నాపై న్యాయపరమైన షరతులు వున్నాయి. నా సపోర్ట్‌తో వారి కుటుంబ అవసరాలకు, వైద్య అవసరాలకు కావాలిసిన అన్ని సహకారాలు అందించే బాధ్యతకు నేను కట్టుబడి ఉన్నాను''   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments