Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ పల్లి తాహశీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:57 IST)
నిత్యం షూటింగులతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ తాహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయానికి ఆయన వచ్చారు. అయితే, ఏదో షూటింగ్ నిమిత్తం మాత్రం రాలేదు.
 
తాను కొనుగోలు చేసిన భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చారు. 
 
రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో అల్లు అర్జున్‌ రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. 
 
ఆ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం శుక్రవారం ఉదయం ఆయన శంకర్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. దీంతో అభిమాన హీరోను చూడటానికి జనాలు భారీ సంఖ్యలో తహశీల్దార్‌ ఆఫీస్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments