Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టైర్లపై స్టాఫ్ మార్క్ సిగ్నేచర్ "ఏఏ" డిజైన్ చేయించిన స్టైలిస్ స్టార్

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (14:33 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. "పుష్ప" చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈయన చేసే ప్రతి పనీ అది వైరల్ అయిపోతుంది. తాజాగా బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. కారు టైర్లపై మార్క్ సిగ్నేచర్ "ఏఏ" మార్కు చేయించారు. 
 
అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటాడు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇపుడీ కారు, సిగ్నేచర్ మార్కు ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
 
బన్నీ ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. సునీల్, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రం వచ్చే ఆగస్టు 15వ తేదీన విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments