Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టైర్లపై స్టాఫ్ మార్క్ సిగ్నేచర్ "ఏఏ" డిజైన్ చేయించిన స్టైలిస్ స్టార్

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (14:33 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. "పుష్ప" చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈయన చేసే ప్రతి పనీ అది వైరల్ అయిపోతుంది. తాజాగా బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. కారు టైర్లపై మార్క్ సిగ్నేచర్ "ఏఏ" మార్కు చేయించారు. 
 
అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటాడు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇపుడీ కారు, సిగ్నేచర్ మార్కు ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
 
బన్నీ ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. సునీల్, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రం వచ్చే ఆగస్టు 15వ తేదీన విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments