Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయ‌కుడికి వీడ్కోలు ప‌లికిన అల్లు అర్జున్‌

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:18 IST)
Allu Arjun, allu arha
వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వ‌రుడికి ఈరోజు నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 2గంట‌ల త‌ర్వాత కార్యాల‌యానికి అల్లు అర్జున్ రావ‌డంతో సంద‌డి నెల‌కొంది. డ‌బ్బులు వాయిద్యాల‌తోపాటు అభిమానులు గంతులు వేస్తూ బోలో గ‌ణేష్ మారాజ్‌కూ అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా తుదిసారి వినాయ‌కుడికి కొబ్బ‌రికాయ‌లు కొట్టి స్వామినీ సాగ‌న‌పించారు.
 
Allu Arjun, allu arha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌ సిబ్బందితో కలిసి గణేష్‌కి వీడ్కోలు పలుకుతున్నప్పుడు వేడుకల మూడ్‌లో ఉన్నారు. నిమజ్జన ఊరేగింపును కిక్‌స్టార్ట్ చేయడానికి నటుడు తన కుమార్తె  అల్లుఅర్హతో కలిసి కొబ్బరికాయ పగలగొట్టాడు. ఉత్సవాల్లో మరింత పాల్గొనేలా అర్హను ప్రోత్సహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments