Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు విన్నపం: రాజు తలచుకుంటే వరాలకు కొదవా? అల్లు అరవింద్ సామెతను మార్చారే?

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (21:31 IST)
ఇపుడు ప్రి-రిలీజ్ వేడుకలు కాస్తా సినిమా గురించే కాకుండా ప్రభుత్వాలకు విన్నపాలను విమర్శలు చేసే వేదికలుగా మారుతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రెయిలర్ విడుదల సందర్భంగా అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. ఐతే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెతను నిర్మాత అరవింద్ గారు ఇలా మార్చి చెప్పడం కాస్త ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments