Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' ధర రూ.550 కోట్లు... బెదిరిపోయిన బాలీవుడ్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటి

Webdunia
సోమవారం, 30 జులై 2018 (16:30 IST)
'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చే యేడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఒకటి రూ.550 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్త హక్కుల్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌తో యువీ సంస్థ సినిమా పూర్తవక ముందే మంచి లాభాల్ని అందుకున్నట్టయింది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments