Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ట్వింకిల్ ఖన్నాకు అక్షయ్ ఉల్లి చెవి పోగులు.. ఫోటోలో వైరల్

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (18:49 IST)
బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లిపాయ పోగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

''కపిల్ శర్మ షో నుంచి తిరిగొచ్చిన నా భర్త.. వీటిని కరీనాకు చూపించారు. వీటిని ఆమె అంతగా ఇష్టపడినట్టు అనిపించలేదు.. కానీ నీకివి నచ్చుతాయని నాకు తెలుసు. అందుకే నీకోసం తెచ్చా" అంటూ అక్షయ్ తనతో వ్యాఖ్యానించినట్టు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
 
ఉల్లి కంటే బంగారమే నయం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లి చెవి పోగులు ఇవ్వడం.. ఆ ఫోటోలు కాస్త వైరల్ కావడం.. వీటిపై కామెంట్లు వెల్లువెత్తడం జరిగిపోయింది. 
 
 
ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేస్తున్నా సరే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహారాష్ట్రలో పడిన వర్షాలు దేశం మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి కొరత దెబ్బకు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments