Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వార్త పెద్ద వార్త.. నాగ్ స్పందిస్తారా...? అఖిల్-శ్రియా ఎందుకిలా?

పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:52 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. జస్ట్ షూటింగులో హీరోహీరోయిన్లు కలిసి ఎక్కువసేపు తిరిగినా, రాత్రిపూట అలా పార్టీలకు వెళ్లినా దాన్ని కొండంతలు చేసి రాస్తుంటారు. ఐతే అఖిల్-శ్రియల పెళ్లిపై మీడియాలో వ్యతిరేక వార్తలు హల్ చల్ చేయడం ఒకింత బాధించే అంశమే. ఈ వార్తలో నిజానిజాలేమిటో అక్కినేని ఫ్యామిలీ వెల్లడిస్తే బావుంటుందేమో..? అసలీ వార్తలు వారి దాకా వెళ్లాయో లేదో మరి.
 
ఇకపోతే అఖిల్-శ్రియల మధ్య ఏవో గొడవలు చెలరేగాయనీ, అందువల్ల ఇద్దరి మధ్య తేడా వచ్చిందని ఓ వార్త. అదేంకాదు... రెండు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇంకో వార్త. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు వండి వార్చేస్తున్నారు.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments