Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, చెర్రీ అంటేనే కోపంతో ఊగిపోతున్న అక్కినేని నాగార్జున.. ఎందుకో?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (18:02 IST)
టాలీవుడ్‌లో నాగార్జున-చిరంజీవి మంచి స్నేహితులు. వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్. అయితే చిరంజీవి, చెర్రీ అంటేనే ప్రస్తుతం నాగార్జునకు భలే కోపమొస్తోందట. రామ్ చరణ్ బ్రూస్లీ, అఖిల్‌కు చెందిన అఖిల్ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రూస్లీ మేకర్స్ అక్టోబర్ 15న చెర్రీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 
 
అలాగే అఖిల్ మూవీ కూడా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే చెర్రీ కూడా బ్రూస్లీని అక్టోబర్ 21వ తేదీకే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేశాడట. దీంతో అక్కినేని నాగార్జున చెర్రీ అంటేనే మండిపడుతున్నారు.\
 
అందుకే నాగార్జున మెగాస్టార్, రామ్ చరణ్ అంటే కోప్పడుతున్నారని.. అఖిల్ ఫస్ట్ మూవీ సినిమా రిలీజ్‌కు ఫిక్స్ చేసిన రోజునే చెర్రీ కూడా తన సినిమాను విడుదల చేసేందుకు రెడీ కావడం ఎందుకని నాగ్ ఫైర్ అవుతున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments