Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలోలో అజిత్ కుమార్.. నాలుగు గంటల పాటు మెదడుకి శస్త్రచికిత్స?

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (21:57 IST)
Ajith
తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ కుమార్ మగియ్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మాణంలో విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అజిత్ ఆస్పత్రిలో చేరారు. అజిత్ చెకప్ కోసం వెళ్లినట్లు అజిత్ సన్నిహితులు అంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అజిత్ మెదడులో శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం వస్తోంది. 
 
నాలుగు గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో అజిత్ మెదడులోని కణితిని తొలగించినట్లు సమాచారం. మదురై, కేరళ నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు అజిత్‌కు శస్త్రచికిత్స చేయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments