Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (12:21 IST)
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం 'విడాముయర్చి'. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా త్రిష నటించగా, ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు అర్జున్, హీరోయిన్ రెజీనా కెసాండ్రా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 2025లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అజిత్ కుమార్‌తో మరోమారి త్రిష నటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments