Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (12:21 IST)
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం 'విడాముయర్చి'. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా త్రిష నటించగా, ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు అర్జున్, హీరోయిన్ రెజీనా కెసాండ్రా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 2025లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అజిత్ కుమార్‌తో మరోమారి త్రిష నటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments