Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత.. ఆస్పత్రిలో ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (23:12 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది.  కరోనా సోకడంతో గతంలో ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. తాజాగా మరోసారి ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 
 
హాస్పిటల్‌లో డాక్టర్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..'జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి నేను ఆసుపత్రిలో చేరాను. అండగా డాక్టర్ పక్కనే వున్నారని.. ఈ ఉమెన్స్ డే ని ఇంత మంచి వారితో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉంది.

థ్యాంక్ యు మేడం' అంటూ డాక్టర్ గురించి, తన గురించి పోస్ట్ చేసింది. అలాగే హాస్పిటల్‌లో ఉన్న నర్సులతో ఫోటో దిగి ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ ఉమెన్స్ డే శుబాకాంక్షలు తెలిపింది ఐశ్వర్య. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments