Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో శరత్ కుమార్ - రజనీకాంత్ కుమార్తెకు కరోనా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:40 IST)
హీరో శరత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్ తన ఇన్‌స్టా ఖాతాలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందనీ, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో ఉంటున్నప్పటికీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ టీకాలు వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments