హీరో శరత్ కుమార్ - రజనీకాంత్ కుమార్తెకు కరోనా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:40 IST)
హీరో శరత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్ తన ఇన్‌స్టా ఖాతాలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందనీ, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో ఉంటున్నప్పటికీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ టీకాలు వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments