Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటకు తర్వాత సిమ్రాన్- త్రిష ఒకే సినిమాలో.. టైటిల్ ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:37 IST)
ఒకప్పటి టాప్ హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా మారిపోయారు. వాళ్లిద్దరే త్రిష, సిమ్రాన్. సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. త్రిష మాత్రం తన అందానికి వన్నె తెచ్చుకుంటూ మంచి మంచి సినిమాలు నటించుకుంటూ పోతోంది. తాజాగా త్రిష నటించిన 96 సూపర్ హిట్ టాక్‌ను సంపాదించిపెట్టింది. అలాగే సిమ్రాన్-త్రిష కాంబోలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమా తెరకెక్కింది. 
 
ఈ సినిమాలో ఇద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సుమంత్ రామకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సతీష్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి షుగర్ (sugar) అనే టైటిల్‌ను ఖాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments